ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చిన ఎంత కటినంగా
వ్యవహరించిన చివరకి ఎన్ కౌంటర్ చేసిన కామందుల్లో మర్పురావటం లేదు తూర్పుగోదావరి
జిల్లాలో గంగవరం మండలం కోటపల్లి గ్రామంలో ఆరేళ్ల బాలికపై 23 ఏళ్ల
యువకుడు అత్యాచారయత్నం చేశాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు ఆ
చిన్నారిని బిగ్గరగా అరవడం తో అక్కడి నుంచి పారిపోయాడు. కోటపల్లి గ్రామంలో ఈ ఘటన
చోటుచేసుకుంది విషయం బాధితురాలి తల్లి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆచిన్నారిని రామచంద్రపురం ప్రభుత్వ
ఆస్పత్రికి తరలించారు..
Post Top Ad
28 ఏప్రి, 2020
లాక్ డౌన్ లో తూర్పు గోదావరి లో దారుణం ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి