ఎపిలో 1259కి చేరిన పాజిటివ్ కేసులు కొత్తగా 82..... - Telugu Film News - Political news - andhranews - telugunews

breaking news

Post Top Ad

28 ఏప్రి, 2020

ఎపిలో 1259కి చేరిన పాజిటివ్ కేసులు కొత్తగా 82.....

corona update 29th in andhrapradesh


ఎపిలో కరోన మహమ్మారి రోజురోజుకి విజ్రుంభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహంలేదు ఎందుకంటే గత పది రోజులగా ఎపిలో కరోన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గత రెండు రోజులనుండి అయితే 80 పాజిటివ్ కేసులు నమోదుకావటం అందరిని కలవార పెడుతుంది. గడిచిన 24గం లో 82 కేసులు నమోదు అయినట్టుగా ఆరోగ్య ఆంధ్ర మంగళవారం ట్విట్టర్ లో బులిటెన్ లో పకటించింది.
corona update 28th in andhrapradesh

కొత్తగా కర్నూల్ లో 40, గుంటూరులో17,  కృష్ణ జిల్లాలో13, కడప జిల్లాలో7, నెల్లూరు జిల్లాలో3, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
కొత్త కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1259గా.. డిశ్చార్జ్ అయిన వారు 258 కాగా, మరణించిన వారు 31మంది వున్నారు. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 970గా వున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad

Pages