ఎపిలో
కరోన మహమ్మారి పాజిటివ్ కేసులు తగ్గటంలేదు ఎందుకంటే గత పదిహేను రోజులగా గమనిస్తే ఎపిలో
కరోన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గత వారం రోజులనుండి అయితే 60 నుంచి 80
పాజిటివ్ కేసులు నమోదుకావటం అందరిని కలవార పెడుతుంది. గడిచిన 24గం లో 62 కేసులు నమోదు అయినట్టుగా “ఆరోగ్య ఆంధ్ర ”శుక్రవారం ట్విట్టర్ లో బులిటెన్ లో పకటించింది.
కొత్తగా
కర్నూల్ లో25 , గుంటూరులో2, కృష్ణ జిల్లా12, నెల్లూరు6, అనంతపురం
జిల్లాలో4, కడప4, విశాఖపట్నం4, ఈస్ట్
గోదావరి3,ప్రకాశం,వెస్ట్ గోదావరి, ఒక్కో కేసు నమోదయ్యాయి.
కొత్త
కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1525గా ఉండగా.. డిశ్చార్జ్ అయిన
వారు 441 కాగా, మరణించిన
వారు 33మంది వున్నారు. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1051గా
వున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి