ఏపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు.... - Telugu Film News - Political news - andhranews - telugunews

breaking news

Post Top Ad

1 మే, 2020

ఏపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు....



ఎపిలో కరోన మహమ్మారి రోజురోజుకి విజ్రుంభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహంలేదు ఎందుకంటే గత పదిహేను రోజులగా ఎపిలో కరోన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గత వారం రోజులనుండి అయితే 80 పాజిటివ్ కేసులు నమోదుకావటం అందరిని కలవార పెడుతుంది. గడిచిన 24గం లో 60 కేసులు నమోదు అయినట్టుగా “ఆరోగ్య ఆంధ్రశుక్రవారం ట్విట్టర్ లో బులిటెన్ లో పకటించింది.

కొత్తగా కర్నూల్ లో25 , గుంటూరులో19, అనంతపురం జిల్లాలో6, కడప6, విశాఖపట్నం2, వెస్ట్ గోదావరి2 ఒక్కో కేసు నమోదయ్యాయి.

కొత్త కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1463గా ఉండగా.. డిశ్చార్జ్ అయిన వారు 403 కాగా, మరణించిన వారు 33మంది వున్నారు. అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1027గా వున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad

Pages