ఎపిలో
కరోన మహమ్మారి పాజిటివ్ కేసులు తగ్గటంలేదు గడిచిన పదిహేను రోజులగా గమనిస్తే ఎపిలో
కరోన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గత వారం రోజులనుండి అయితే 60 నుంచి 80
పాజిటివ్ కేసులు నమోదుకావటం అందరిని కలవార పెడుతుంది రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,292 సాంపిల్స్ ని పరీక్షించగా 67 మంది కోవిడ్19 పాజిటివ్ గా
నిర్దారింపబడ్డారు.రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1650 పాజిటివ్ కేసు లకు గాను 524 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం
చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1093గా ఉంది అని “ఆరోగ్య ఆంధ్ర ”ట్విట్టర్ లో సోమవారం పకటించింది.
కొత్తగా
కర్నూల్ లో25
,
గుంటూరులో19,
కృష్ణ
జిల్లా12,
కడప4,
విశాఖపట్నం6,
చిత్తూరు
1 కేసు నమోదయ్యాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి