కరోనా వైరస్ తో
దేశం మొత్తం అల్లాడుతుంటే మందుబాబులు మంత్రం లాక్ డౌన్ కారణంగా నెల రోజుల నుంచి
మందు దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన వాళ్లు మాత్రం అల్లాడిపోతున్నారు. కొందరు
ఐతే సొంతంగా తయారుచేసి ప్రాణాలకోడా పోగొట్టుకున్నారు మరికొందరు మందు దొరక్క పిచ్చిపిచ్చిగా
ప్రవర్తిస్తు ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ లో చేరుతున్నారు. అయితే అనంతపురం జిల్లాకు
చెందిన ఓ యువకుడు మందు దొరక్కపోవడంతో ఏకంగా శానిటైజర్ తాగేశాడు. అనంతపురం జిల్లాలో
పాతూరుకు చెందిన లక్ష్మణ్ మద్యానికి బానిసగా మారాడు. ఇలాక్ డౌన్ కారణంగా నెల రోజులనుండి
మందు దొరక్కపోవడంతో వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చివరకు మద్యం దొరక్క
శానిటైజర్ తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రోడ్డుపై పడిపోయిన అతడి గురించి
స్థానికులు పోలీసులకు సమాచారం. దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రిలో జాయిన్
చేశారు......
Post Top Ad
28 ఏప్రి, 2020
మందు దొరక్క శానిటైజర్ ని తాగిన అనంతపురం జిల్లా యువకుడు...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి